టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది సౌతాఫ్రికా క్రికెట్ టీమ్. సెప్టెంబర్ 28, బుధవారం సౌతాఫ్రికా, ఇండియా మధ్య తిరువనంతపురంలో తొలి టీ20 మ్యాచ్ జరగబోతుంటే, ఆ తర్వాత అక్టోబర్ 2న గౌహతీలో రెండు టీ20, అక్టోబర్ 4న ఇండోర్లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతాయి...