విరాట్ కోహ్లీ 71వ సెంచరీ అందుకున్న ఆ మ్యాచ్లో ఆఫ్ఘాన్ బౌలర్లు కావాలనే ఎక్కువ పరుగులు ఇచ్చారని, ఫీల్డర్లు క్యాచ్లు డ్రాప్ చేశారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్, పాకిస్తాన్లపై ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు భారత అభిమానులు...