పాక్ చేతుల్లో చేజేతులా ఓడిన ఇంగ్లాండ్... మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్న టీమిండియా ఫ్యాన్స్...
First Published Sep 26, 2022, 12:16 PM ISTదాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్లో పర్యటిస్తోంది ఇంగ్లాండ్ జట్టు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరుగుతున్న ఏడు మ్యాచుల టీ20 సిరీస్లో ఇప్పటిదాకా చెరో రెండు మ్యాచులు గెలిచాయి పాకిస్తాన్, ఇంగ్లాండ్. అయితే కరాచీలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిన విధానం, సగటు క్రికెట్ ఫ్యాన్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...