ఆ మ్యాచ్లో ఫరూకీ కానీ, అంతకుముందు ఓవర్ వేసిన ఫరీద్ కానీ ఇంకొక్క వికెట్ తీసి ఉంటే... ఇప్పుడు ఆఫ్ఘాన్, పాకిస్తాన్, టీమిండియా ఒక్కో విజయంతో ఉండేవి. ఆఫ్ఘానిస్తాన్పై 101 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా... తాజాగా శ్రీలంక విజయంతో పాకిస్తాన్ కంటే మెరుగైన రన్రేటుతో ఫైనల్ చేరి ఉండేదని వాపోతున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్..