టీమిండియా మీద నమ్మకంతో భారీ ధర పెట్టి టికెట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు తమ డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారని వాపోతున్నారు. ఫైనల్ చేరిన పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ చూసేందుకు భారత జట్టు ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. దీంతో తమకి బీసీసీఐ, రీఫండ్ చేసి న్యాయం చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో తమ వాదన వినిపిస్తున్నారు...