ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా...లంక చేతుల్లో ఓటమి తప్పదా...

Published : Jul 20, 2021, 09:10 PM IST

తొలి వన్డేలో దక్కిన ఘన విజయం నుంచి వచ్చిన ధీమా... భారత బ్యాట్స్‌మెన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫామ్‌లో లేని లంక జట్టుకి 275 పరుగుల భారీ స్కోరు అందించిన భారత బౌలర్లకు తగ్గట్టుగా, టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కూడా విఫలమయ్యారు.

PREV
17
ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా...లంక చేతుల్లో ఓటమి తప్పదా...

276 పరుగుల టార్గెట్‌తో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు, మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 11 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన పృథ్వీషా, హసరంగ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

276 పరుగుల టార్గెట్‌తో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు, మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 11 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన పృథ్వీషా, హసరంగ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

27

ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక్క పరుగుకే రజిత బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక్క పరుగుకే రజిత బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

37

38 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హసరంగ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన లంకకు అనుకూలంగా ఫలితం వచ్చింది...

38 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హసరంగ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన లంకకు అనుకూలంగా ఫలితం వచ్చింది...

47

38 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హసరంగ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన లంకకు అనుకూలంగా ఫలితం వచ్చింది...

38 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హసరంగ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన లంకకు అనుకూలంగా ఫలితం వచ్చింది...

57

మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మనీశ్ పాండే దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.

మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మనీశ్ పాండే దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.

67

మనీశ్ పాండే... సూర్యకుమార్ యాదవ్ ఆడిన స్ట్రైయిట్ షాట్, బౌలర్ చేతిని తాకుతూ వికెట్లను గిరాటేయడంతో నాన్‌స్ట్రైయికింగ్ ఉన్న మనీశ్ పాండే 31 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

మనీశ్ పాండే... సూర్యకుమార్ యాదవ్ ఆడిన స్ట్రైయిట్ షాట్, బౌలర్ చేతిని తాకుతూ వికెట్లను గిరాటేయడంతో నాన్‌స్ట్రైయికింగ్ ఉన్న మనీశ్ పాండే 31 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

77

ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా మూడో బంతికే డకౌట్ కావడంతో 116 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఇంకా విజయానికి 150కి పైగా పరుగులు కావాల్సి ఉంది.

ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా మూడో బంతికే డకౌట్ కావడంతో 116 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఇంకా విజయానికి 150కి పైగా పరుగులు కావాల్సి ఉంది.

click me!

Recommended Stories