కోహ్లి హెల్త్ అప్డేట్ ఇస్తూ.. ‘విరాట్ ప్రస్తుతం మెడ నొప్పి నుంచి కోలుకున్నాడు. త్వరలో కేప్ టౌన్ లో నెట్ సెషన్స్ లో పాల్గొంటాని భావిస్తున్నాను. కోహ్లి గాయంపై ఎప్పటికప్పుడూ డాక్టర్లతో మాట్లాడుతున్నాను. అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను.. ’ అని ద్రావిడ్ తెలిపాడు.