అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా అదరగొడుతున్నాడు. చెప్పాలంటే భారత జట్టు దగ్గర పదిమందికి పైగా పేస్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అయితే నాకు తెలిసి టీ20 వరల్డ్ కప్లో మాత్రం ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలకు అవకాశం ఇస్తే మంచిది...’ అంటూ చెప్పుకొచ్చాడు డారెన్ గోఫ్...