గత ఏడాది ఏకంగా ఏడుగురు, టీమిండియాకి కెప్టెన్లుగా వ్యవహరించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్ కెప్టెన్సీల్లో మ్యాచులు ఆడింది భారత జట్టు..