రైనా కూతురు గ్రేసియా పేరున ‘గ్రేసియా రైనా ఫౌండేషన్’ ప్రారంభించిన రైనా, యువ అన్స్టాపబుల్తో కలిసి భారతదేశంలోని 34 ప్రభుత్వ స్కూళ్లకు అవసరమైన టాయిలెట్లు, తాగు నీరు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అందించబోతున్నారు.
రైనా కూతురు గ్రేసియా పేరున ‘గ్రేసియా రైనా ఫౌండేషన్’ ప్రారంభించిన రైనా, యువ అన్స్టాపబుల్తో కలిసి భారతదేశంలోని 34 ప్రభుత్వ స్కూళ్లకు అవసరమైన టాయిలెట్లు, తాగు నీరు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అందించబోతున్నారు.