ఆ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లపై సీరియస్ అయిన ధోనీ... ఆ దెబ్బకు ఏం జరిగిందంటే...
First Published Feb 2, 2023, 1:37 PM ISTటీమిండియాలోనే కాదు, వరల్డ్ క్రికెట్లో ‘మిస్టర్ కూల్’, ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. వరల్డ్ కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా నవ్వుతూ కూల్గా కనిపించాడు మెంటర్ ధోనీ. అలాంటి ధోనీ, డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లపై సీరియస్ అయ్యాడు. ఈ విషయాన్ని బయటపెట్టాడు టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్..