అయినా ముంబై ఇండియన్స్ది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ టీమ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, కిరన్ పోలార్డ్... ఇలా మ్యాచ్ విన్నర్లకు కొదువ లేదు. అందుకే వాళ్లు తిరిగి కొనుగోలు చేయగలమనుకున్నవాళ్లను వేలానికి వదిలేశారు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...