అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రిషబ్ పంత్, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో బాగానే రాణించినా... ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్లతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ, ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు...