వెంటనే ధోనీకి ఫోన్ చెయ్ లేదా రాహుల్ ద్రావిడ్తో మాట్లాడు... రిషబ్ పంత్కి మాజీ ఆసీస్ క్రికెటర్ సలహా...
First Published Jun 22, 2022, 12:40 PM ISTపాకిస్తాన్, ఆస్ట్రేలియా... ఏ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లైనా టీమిండియా గురించి మాట్లాడితేనే మార్కెట్. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ ఎక్స్పర్ట్స్గా యూట్యూబ్కి ఎక్కిన షోయబ్ అక్తర్, సల్మాన్ భట్, ఇంజమామ్ వుల్ హక్, బ్రాడ్ హాగ్ వంటి క్రికెటర్లు, వ్యూస్ కోసం టీమిండియా గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అయితే తమ దేశం కంటే కూడా టీమిండియాపైనే ఎక్కువ వీడియోలు చేస్తుంటాడు. తాజాగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి ఓ యూట్యూబ్ వీడియో రూపొందించాడు బ్రాడ్ మాగ్...