అనుకున్నట్టే ముంబై ఇండియన్స్, ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అయితే ఆస్ట్రేలియా ఫ్లైయిట్ ఎక్కాల్సిన రోహిత్ శర్మ గాయం తిరగబెట్టడంతో ఇండియాకి వచ్చి ఎన్సీఏలో చికిత్స తీసుకుని తిరిగి ఫిట్నెస్ సాధించి... ఆఖరి రెండు టెస్టులు ఆడాడు. ప్రస్తుతం టీమిండియాకి కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ, ఐపీఎల్ ఆడడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు...