శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కి ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో ఈ ఇద్దరూ టీ20 సిరీస్కి దూరంగా ఉంటూ వన్డే, టెస్టులపై ఫోకస్ పెట్టారని టాక్ వినిపించింది. మరికొందరైతే సీనియర్లను టీ20ల నుంచి తప్పించారని అన్నారు..