రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్, బ్యాటుతో కానీ బాల్తో కానీ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. టీమిండియా సిరీస్ గెలవాలంటే మాత్రం రిషబ్ పంత్, అక్షర్ పటేల్ల నుంచి కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్లు రావాలి...