భారీ ఇన్నింగ్స్లు నిర్మించగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే... ఇప్పుడు ఘోరంగా విఫలమవుతూ, పేలవ ఫామ్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు అద్భుతంగా రాణించినా 300+ నుంచి 350 వరకే స్కోరు చేయగలదు...