అయితే ఒక్క గంటలోనే ఆలోచన మార్చుకుని, కొలంబోలోనే మ్యాచ్ పెడదామని చెప్పారు. అసలు ఏం జరుగుతోంది? పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోవాల్సి వస్తుందని టీమిండియా భయపడుతోందా? హంబతోటలో వర్షం కురిసే ఛాన్సే చాలా తక్కువని వాతావరణ శాఖ చెబుతోంది..’ అంటూ ట్వీట్ చేశాడు పీసీబీ మాజీ ఛైర్మెన్ నజం సేథీ..