ఆర్సీబీ తీరుపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లగక్కిన చాహల్.. ఇప్పుడు అదే జట్టుపై తొలిసారి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లి, యుజ్వేంద్ర చాహల్, ఏబీ డివిలియర్స్ వంటి కోర్ ప్లేయర్లతో ఉండేది. మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లందరితోనూ చాహల్ కు మంచి సంబంధాలున్నాయి.