టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ మొదటి మ్యాచ్లో భారత జట్టును ఓడించి, ఐసీసీ వరల్డ్కప్ టోర్నీలో టీమిండియాపై తొలి విజయాన్ని నమోదుచేసిన పాకిస్తాన్... ఆ తర్వాత న్యూజిలాండ్, ఆఫ్ఘాన్, స్కాట్లాండ్, నమీబియాలను ఓడించి... గ్రూప్ స్టేజ్లో ఐదుకి ఐదు విజయాలు అందుకున్న జట్టుగా నిలిచింది...