37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో 847 పరుగులు పూర్తిచేసుకుని, భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి టాప్లో నిలిచాడు. విరాట్ కోహ్లీ నాలుగు టీ20 వరల్డ్కప్ టోర్నీలు ఆడి 845 పరుగులు చేస్తే, రోహిత్ శర్మకి ఇది ఓవరాల్గా ఏడో టీ20 వరల్డ్కప్...