టీ20 వరల్డ్కప్ అనంతరం న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని ఆలోచిస్తోంది బీసీసీఐ... ఇదే జరిగితే కెఎల్ రాహుల్, టీ20 సిరీస్కి కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు...