శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసి, టీ20 కెరీర్లో 20వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 29, రోహిత్ శర్మ 26, బాబర్ ఆజమ్ 22 హాఫ్ సెంచరీల తర్వాత అత్యధిక అర్ధశతకాలు బాదిన ప్లేయర్గా నాలుగో స్థానంలో నిలిచాడు వార్నర్...