ఆశీష్ నెహ్రా మినహా బుమ్రా, జడేజా, హార్ధిక్ పాండ్యా, అశ్విన్ భారీగా పరుగులు సమర్పించారు. ఆఖరి ఓవర్లో విజయానికి 7 పరుగులు కావాల్సిన దశలో విరాట్ కోహ్లీకే బంతి అందించాడు ధోనీ. మొదటి రెండు బంతుల్లో సింగిల్ మాత్రమే రాగా ఆ తర్వాత వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు రస్సెల్..