స్వాతంత్య్రానంతరం భారత్, పాకిస్తాన్ మధ్య వరుసగా ద్వైపాక్షిక సిరీస్లు జరిగాయి. 1952 నుంచి 2008 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య 58 టెస్టులు, 65 వన్డేలు, ఓ టీ20 సిరీస్ జరిగింది. ఇరుగు పొరుగు దైశాలైనా రాజకీయ, సాంఘిక, ఇతరత్రా కారణాల వల్ల ఇరు దేశాల మధ్య ఉన్న వైరం క్రికెట్పై కూడా ప్రభావం చూపించింది...