దుబాయ్లో పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మ్యాచులు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. గత నాలుగేళ్లలో ఇక్కడ పాకిస్తాన్ 13 టీ20 మ్యాచులు ఆడగా, ఆఫ్ఘనిస్తాన్ 15 టీ20 మ్యాచులు ఆడింది. పొట్ట కూటి కోసం యూఏఈకి వలసొచ్చేవారిలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాసులే ఎక్కువగా ఉంటాయి. దీంతో పాక్, ఆఫ్ఘాన్ మ్యాచ్ చూసేందుకు భారీ స్థాయిలో జనాలు స్టేడియాలోకి చొచ్చుకురావాలని ప్రయత్నించడం హాట్ టాపిక్ అయ్యింది...