ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో కోహ్లి 10 పరుగులు కూడా చేయలేదు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత, మిగిలిన మ్యాచ్లలో ఫ్లాప్ అయ్యాడు. ఈ క్రమంలోనే సూపర్-8లో కూడా అదే ఓపెనింగ్ జోడీతో భారత్ వెళ్తుందా అనేది ప్రశ్న. ఎందుకంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ భారత్కు చాలా కీలకం.