2007 టీ20 వరల్డ్ కప్లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య గ్రూప్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది.. గంభీర్ 58, వీరేంద్ర సెహ్వాగ్ 68 పరుగులు చేయగా యువరాజ్ సింగ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు...