రమాప్రసాద్ సర్కార్ అనే న్యాయవాది కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ.. ‘సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం బీసీసీఐలో అప్పటి అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షా మరో దఫా కొనసాగవచ్చునని తీర్పునిచ్చింది. అయితే జై షా తిరిగి తన పదవిని దక్కించుకున్నాడు. కానీ గంగూలీని మాత్రం బీసీసీఐ నుంచి పంపించారు..’ అని తన పిల్ లో పేర్కొన్నాడు.