పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వీరోచితంగా ఆఖరి వరకూ పోరాడి టీమిండియాకి అద్భుత విజయం అందించిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత నెదర్లాండ్స్ జరిగిన మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోనూ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకి భారీ స్కోరు అందించి, టోర్నీలో రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు...