పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వేతో జరిగిన మ్యాచుల్లో విజయాలు అందుకున్న టీమిండియా, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మాత్రం పరాజయం పాలైంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 71 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు...