ఇప్పటికే ఆడిలైడ్ చేరుకున్న భారత జట్టు, మంగళవారం ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంది. ఈ సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడనే వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే రోహిత్కి అయిన గాయం పెద్దదేమీ కాదని, అతను సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడతాడని భారత జట్టు స్పష్టం చేసింది...