సుమారు మూడు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్.. చివరి దశకు చేరుకున్నది. ఈ టోర్నీలో ఇక మిగిలినవి మూడు మ్యాచ్ లే. సెమీఫైనల్స్ కు చేరిన భారత్ - ఇంగ్లాండ్, న్యూజిలాండ్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరగాల్సి ఉంది. బుధవారం న్యూజిలాండ్ - పాకిస్తాన్, గురువారం ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగనుంది.