ఈ ఇద్దరూ టీ20 వరల్డ్కప్ టోర్నీ నుంచి బాధ్యతలు తీసుకోబోతున్నారు. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రమీజ్ రాజాకి టీ20 వరల్డ్కప్ టోర్నీకి ఎంపక చేసిన జట్టులో మార్పులు చేయాల్సిందిగా పాక్ మాజీ కెప్టెన్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేశాడు. అందుకే ఆఖరి నిమిషంలో టీ20 వరల్డ్కప్ జట్టులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది పీసీబీ..