.
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ చేసిన రనౌట్ (మన్కడింగ్) గురించి క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2019లో జోస్ బట్లర్ని రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసినప్పుడు అతని క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించిన ఇంగ్లాండ్ క్రికెటర్లు గుంపు, ఇప్పుడు టీమిండియా మహిళా ప్లేయర్ని టార్గెట్ చేశారు...