ఐపీఎల్ 2020 సీజన్లో గాయపడి ఆస్ట్రేలియా టూర్లో వన్డే, టీ20 సిరీస్కు దూరమైన రోహిత్, టెస్టు సిరీస్ మధ్యలో జట్టుతో కలిశాడు. సిడ్నీ టెస్టులో శుబ్మన్ గిల్తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్లో 26, రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులతో రాణించాడు...