ఈ టెస్టు సిరీస్ మాతో పాటు ఇండియాకి కూడా చాలా అవసరం. వాళ్లు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే మేం కూడా తక్కువ తినలేదు, ఈసారి ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతోనే అన్ని అస్త్రాలతో బరిలో దిగుతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ...