ఇక సిరీస్ లో టర్నింగ్ పాయింట్ ఏమిటని ఎల్గర్ ను ప్రశ్నించగా అతడు సమాధానం చెబుతూ.. ‘రెండో టెస్టులో రహానే, పుజారాలను ఔట్ చేయడం ఆ టెస్టులో కీలక మలుపు. వాండరర్స్ టెస్టులో కగిసో రబాడా స్పెల్ నిజంగా ప్రత్యేకం. అతడు తక్కువ సమయంలోనే భారత్ ను పడగొట్టి మాకు విజయాన్ని అందించాడు..’ అని తెలిపాడు.