రెండో వన్డే మ్యాచ్లో 86 పరుగులు చేసిన 25 ఏళ్ల స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో 127 పరుగులు చేసి భారత జట్టుకి భారీ స్కోరు అందించింది...
47
టీ20ల్లోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన స్మృతి మంధాన, ఆఖరి టీ20 మ్యాచ్లో 52 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసింది... మొత్తంగా ఈ టూర్లో 340+ పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్గా నిలిచింది...
57
‘స్మృతిలో ఓ లీడర్ ఉంది. ఆమెను జట్టును నడిపించగల సత్తా ఉన్న ప్లేయర్గా చూస్తున్నాం. జట్టులోని మిగిలిన యంగ్ ప్లేయర్లను ఆమె తన ఆటతో ఇన్స్పైర్ చేస్తోంది...
67
తన ఆటతీరు అద్భుతం. పింక్ బాల్ టెస్టుల్లో ఆమె చేసిన సెంచరీ చాలా గొప్పది. తను ఓ డిఫెరెంట్ ప్లేయర్. వరల్డ్లో చాలా లీగుల్లో ఆడుతూ చాలా అనుభవం సంపాదిస్తోంది...
77
టీమిండియాకి ఓ విలువైన ప్లేయర్గా మారింది స్మృతి మంధాన. వరల్డ్కప్ గెలవాలంటే తనలాంటి ప్లేయర్లు కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు రమేశ్ పవార్...