2013 నుంచి వరుసగా టీమిండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఐసీసీ టోర్నీల్లో విజేతలుగా నిలిచాయి. భారత జట్టు 2013 తర్వాత రెండు సార్లు ఫైనల్ చేరి ఓడగా, న్యూజిలాండ్ కూడా 2015 వన్డే వరల్డ్కప్, 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్స్లో ఓటమి పాలైంది.
2013 నుంచి వరుసగా టీమిండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఐసీసీ టోర్నీల్లో విజేతలుగా నిలిచాయి. భారత జట్టు 2013 తర్వాత రెండు సార్లు ఫైనల్ చేరి ఓడగా, న్యూజిలాండ్ కూడా 2015 వన్డే వరల్డ్కప్, 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్స్లో ఓటమి పాలైంది.