ఆ విజయం ఇచ్చిన జోష్ ఇంకా అలానే ఉంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో... - అజింకా రహానే...
First Published Jun 15, 2021, 12:24 PM ISTటెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన టెస్టు సిరీస్గా ఐసీసీ చేత ‘ది అల్టీమేట్ టెస్టు సిరీస్’ అవార్డు అందుకుంది భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2020-21. ఈ సిరీస్ ఇచ్చిన విజయం ఇంకా మిగిలే ఉందని అంటున్నారు భారత వైస్ కెప్టెన్ అజింకా రహానే...