గత ఎడిషన్ని మిస్ చేసుకున్న యజ్వేంద్ర చాహాల్ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన సెలక్టర్లు, అతనితో పాటు స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లకు 15 మంది జట్టులో చోటు కల్పించారు. యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్కి స్టాండ్ బై ప్లేయర్గా చోటు దక్కింది...