ధోనీ మాటలు, టీమ్లో పాజిటివ్ ఎనర్జీని నింపాయి. అందుకే క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాని ఎదుర్కోవాల్సి వచ్చినా టీమిండియా కాన్ఫిడెన్స్ అస్సలు తగ్గలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ని సెమీ ఫైనల్లో, శ్రీలంకను ఫైనల్లో ఓడించి టైటిల్ గెలిచాం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..