2002 నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత జట్టు, ఇంగ్లాండ్పై 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. జూలై 13తో ఈ విజయానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్, కొన్ని ఆసక్తికర విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు...