‘మిస్టర్ ఐపీఎల్’గా పేరుగాంచి, చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనా, ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2022 సీజన్కి కామెంటేటర్గా సేవలు అందించిన రైనా, ఇంగ్లాండ్ టూర్లోనూ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు...