వర్క్ లోడ్ తగ్గించే ఉద్దేశంతో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వరుస బ్రేక్లు ఇస్తూ వస్తోంది బీసీసీఐ. ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్లకు సీనియర్లు కూడా తప్పక అందుబాటులో ఉండాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి కూడా...