2017 బెంగళూరు టస్టులో 221 బంతుల్లో 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఛతేశ్వర్ పూజారా. అభినవ్ ముకుంద్ అవుటైన తర్వాత కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలతో మంచి పార్టనర్షిప్స్ నెలకొల్పాడు. అజింకా రహానేతో కలిసి 118 పరుగులు జోడించిన పూజారా, భారత జట్టు 274 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అశ్విన్ 6 వికెట్లు తీయడంతో ఈ మ్యాచ్లో ఆసీస్ను 188 పరుగులకి ఆలౌట్ చేసిన భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది...