బ్రేకింగ్ న్యూస్: టెస్టు సిరీస్కు కూడా దూరమైన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ...
First Published Nov 24, 2020, 11:29 AM ISTఐపీఎల్లో గాయపడిన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే. తాను ఫిట్గా ఉన్నానంటూ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, ఫైనల్తో మూడు మ్యాచులు కూడా ఆడాడు. అయితే పూర్తి ఫిట్నెస్ సాధించని కారణంగా ఎన్సీఏలో శిక్షణ పొందుతున్న ఈ ఇద్దరు టెస్టు సిరీస్ నుంచి దూరమైనట్టు సమాచారం.