Rohit Sharma - T20 Cricket Most Sixes: మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టీమ్ భారత్ లో పర్యటించనుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించగా, ఆదివారం భారత జట్టును ప్రకటించారు. 14 నెలల విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 సిరీస్ కోసం జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ సిరీస్ లో టీమిండియాకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేశారు.