T20 World Cup 2024: ఇద్దరూ టీమిండియాలో ఉండాల్సిందే.. రోహిత్, కోహ్లీలకు మద్దతుగా సౌరవ్ గంగూలీ !
First Published Jan 8, 2024, 9:05 PM ISTSourav Ganguly: వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 లో పాల్గొనే భారత జట్టులో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు కల్పించాల్సిందేనని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని పేర్కొన్నాడు.