ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ 231 బంతుల్లో18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేసి... జాక్ లీచ్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ 231 బంతుల్లో18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేసి... జాక్ లీచ్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.